రాత్రి కీరదోసను తింటే ఎమౌతుందో తెలుసా?

manaarogyam

Updated on:

కీరదొస తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.వీటిలో ఎక్కువ శాతం నీరు ఉండటంతో రాత్రి తినడం వల్ల జలుబు చెస్తుందని చాలా మంది తినరు. మరి ఈ విషయం పై నిపుణులు ఎమంటున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

రాత్రిపూట మీరు డిన్నర్ తినడానికి 20 నుంచి 30 నిమిషాల ముందు కీరా తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు.బరువు తగ్గడానికి కూడా కీరదోస బాగా ఉపయోగపడుతుంది. కొవ్వుని కరిగిస్తుంది కాబట్టి బరువు తగ్గాలనుకొనే వారు రాత్రి పూట తీసుకోవచ్చు.కీరదోస లో నీళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇది షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కనుక బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. ఇలా డయాబెటిస్ పేషెంట్లు కూడా బెనిఫిట్ పొందొచ్చు.

ఇకపోతే జ్యూస్ రూపంలో కానీ లేదు అంటే పచ్చి ముక్కల్ని కానీ తీసుకుంటే ఏదైనా సమస్యలు ఉండవు. అదే విధంగా అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి..

Leave a Comment