ఎండు చేపలను తింటూన్నారా?

manaarogyam

చేపలు.. ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి కావలసిన అన్నీ రకాల పోషకాలు అందుతాయని నిపుణులు అంటున్నారు.. అలాగే ఎండిన చేపలను తిన్నా మంచి ఆరోగ్యం ఉంది. ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎండిన చేపలను ప్రోటీన్ ప్రధాన వనరుగా పరిగణించవచ్చు. కానీ చాలా తక్కువ మొత్తంలో కేలరీలను అందిస్తుంది. ఎండు చేపలు తినడం వల్ల బరువు పెరగరు అధిక-నాణ్యత ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఐకోసపెంటెనోయిక్ యాసిడ్, డోకోసాహెక్సేనోయిక్ యాసిడ్‌తో సహా ఎండు చేపల్లో వుంటాయి.

అంతేకాదు అయోడిన్, జింక్, రాగి, సెలీనియం, కాల్షియం కూడా వుంటాయి. కనుక వారానికో లేదంటే పదిహేనురోజులకు ఒకసారైనా ఎదిగేపిల్లలకి ఎండు చేపలు పెట్టడం మంచిది.. వారానికి రెండు సార్లు వీటిని తీసుకోవడం మంచిది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..

Leave a Comment